Thursday, June 3, 2010

(.ABN.).vs.(.NTV..).కధ నాల్లో ఏది నిజం ...మీడియా పరువు బజారు కీడుస్తున్నవాళ్ళెవరు





ఓ స్వామీజి పై కధ నాలు ప్రసారం చేస్తున్నNTV ఇది నిజంకాదు ఆస్వామి తోడీల్ కుదరక పోవడంవల్లే..NTV..కధనాలు వస్తున్నాయంటూ.ABN లో ప్రకటనలకోసం బెదిరించారని కధనం...ఇంతకు ముందు టివి5 లో ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నాడని అప్పటికే టివి5 నుంచి సదరు వ్యక్తిని తీసివేసిన తరువాత కధనాలు ప్రసారంచేయడంపై మీడియాలొ విమర్శలు వచ్చాయి...ఇప్పుడు మళ్ళీ NTV పై డైరెక్టుగా టెలిఫొన్ సంభాషనని టెలికాష్టు చేయడం.ABN..లో నిజానిజాలు...ఏమొకాని...మీడియాను అడ్డం పెట్టుకొని బెదిరించేవారి గుండెళ్ళొ గుబులు బయల్దేరింది...అనేది వాస్తవం...చానల్ల పరిస్తితి ఏమొ గాని పబ్లిక్ మంచి ఎంటర్ టైన్ మెంట్ ...ఇప్పటికే తెలుగు చానల్స్ ఎక్కువ కావడం...పార్టికో చానల్ డివైడ్ అవ్వడం...చివరికి ప్రాంతీయ వాదాలు బుజానికి ఎత్తుకోవడం..లో నేషనల్ చాల్ కదా ప్రాంతాలకు అతీతంగాఉంటుంది అనుకుంటే జీ 24 కూడా తెలంగాణా వాదాన్ని బుజాని కెత్తుకోవడంతో...మీడియా పట్ల నమ్మకం...పొయింది ప్రజల్లో....ఇప్పటికీ జీ 24 గంటల్లో తెలంగాణా కు ప్రాధాన్య నిస్తూనేవున్నారు...దీనికి కారణం ఆచాల్ లొ పనిచేసే రమేష్ అని తెల్సి జీ యాజమాన్యం ఎందుకు ప్రస్నించ లేకపోతుంది ...జీ 24 గంటలు చానల్ ను ఆంద్రాలో కేబుల్ ఆపరేటర్లు బేన్ చేశారు...పోని తెలంగాణాలో అన్ని చోట్ల వస్తుందా అంటే...డబ్బులు ఇస్తేకానిచానల్ కేబుల్లోరాదని తెగేసి చెప్పినట్ట్ సమాచారం...మరి సదరు రమేష్ వల్ల చానల్ రేటింగ్ రాక జీ యాజమాన్యం చానల్ ను ఆపివేస్తే ఎన్నికుటుంబాలు బజారున పడతాయి..చానల్ హెడ్ సైలేష్ రెడ్డి మంచితనం ఎంతవరకు పనికి వస్తుంది...ఎ చానల్ అయినా...వున్నవాస్తవాలను వున్నది వున్నట్టు చెప్పినప్పుడే ప్రజల్లో నెగ్గుకొస్తుంది..టివి9 లో ఇలాంటికధనాలు వచ్చిన్ ఆఅవసరం అయినవరకు ఇచ్చి ఆపి వేసి ఒక వేల ఎదైనా సంస్థమీద అరోపన వచ్చినప్పుడు చెప్పకనే చేప్పి కధనాలు ఇస్తుంది...టివి9 కు ప్రజలనాడిబాగా తెలుసు టివి 5 లో ప్రకటనల కే ఏక్కువ ప్రదాన్యంఇస్తున్నారు...ఈటివి 2 మాత్రం ఎలంటి వివాదాల జోలికి పోకుండా ఉన్నా... టిడిపి సపొర్ట్ అన్నది వాస్తంవం ఐన్యూస్ లొ ఏన్ టివి పెట్టుబడులంటూ ప్రచారం సాగుతుంది మరి ఏచానల్ కరేక్టు అనేది ప్రజలే తేల్చాలి

No comments:

Post a Comment