Tuesday, December 28, 2010

టీవీ న్యూస్ రీడర్స్‌ పురస్కారాలు

ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీవీ న్యూస్ రీడర్స్‌ పురస్కారాలు జనవరి 5న రవీంద్రభారతిలో ప్రధానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షులు జీడిగుంట రామచంద్రమూర్తి ఎంపికైనవారి పేర్లను వెల్లడించారు. సీనియర్‌ న్యూస్‌ రీడర్‌కు జివిఆర్‌, ఆరాధన, ప్రగతి మీడియాలింక్స్‌ సంయుక్తంగా స్వర్ణపతకాన్ని బహూకరిస్తున్నట్లు తెలిపారు. 

Source: www.tv5news.in

No comments:

Post a Comment