Monday, January 3, 2011

త్యాగరాయగాణ సభలో ఆరాధణ అవార్స్‌

ఆరాధణ టీవీ న్యూస్ రీడర్స్‌ అవార్డ్‌ ప్రదానోత్సవం త్యాగరాయగాణ సభలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చేనేత, జౌలీశాఖ మంత్రి శంకర్‌రావు ముఖ్య అథిదిగా హాజరయ్యారు. అన్నీ న్యూస్ చానల్స్‌కు చెందిన సీనియర్ న్యూస్‌రీడర్స్‌కి అవార్డులు అందించారు. టీవీఫైవ్‌ తరుపున విజితకు న్యూస్‌ రీడర్ అవార్డ్‌, కళ్యాణికి సీనియర్ విశిష్ట స్వర్ణపతక పురస్కారం దక్కింది. అవార్డ్‌ దక్కటంపట్ల న్యూస్ రీడర్లు ఆనందం వ్యక్తం చేశారు.

 

Source: www.tv5news.in

No comments:

Post a Comment