Sunday, June 5, 2011

సాక్షి టీవీని మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్‌ తీసుకున్న ఎన్డీటీవీ

తెలుగు మీడియాలోకి ఎన్డీటీవీ ప్రవేశించింది. జగన్‌ చానల్‌ సాక్షిని మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్‌ తీసుకుంది. ఎన్డీటీవీ నుంచి ముగ్గురు ఆల్‌రెడీ చానల్‌కు వచ్చి హల్‌చల్‌ చేస్తున్నరు. కాంటెంట్‌, విజుబిలిటిపై ప్రత్యేక శ్రద్ధ పెడ్తున్నరు. సాక్షి టీవీ అంటే కేవలం జగన్‌ అని కాకుండా మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్న చానల్‌గా తీర్చిదిద్దాలని జగన్‌ అనుకుంటున్నడట. అందుకే సాక్షిని ఎన్డీటీవీ చేతిలో పెట్టిండని సాక్షివర్గాలు చెప్తున్నయి

Source: www.porutelangana.com

No comments:

Post a Comment