Wednesday, June 22, 2011

జగన్ విషయంలో మాటమార్చిన టీవీ 9

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశాంతినిలయంలోకి పాదరక్షలతో వెళ్లారని ప్రచారం చేసిన టీవీ 9 ఛానల్ తాజాగా మాట మార్చింది. వైఎస్ జగన్ పాదరక్షలతో వెళ్లలేదని, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే చెప్పులతో వెళ్లారని వివరణ ఇచ్చుకుంది. ఇదేవిషయాన్ని అంతకు ముందే అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Source: www.sakshi.com

No comments:

Post a Comment