Tuesday, February 15, 2011

టీవీ ఛానళ్లకు "యునిసెఫ్ అవార్డ్స్ -2011"

లింగ వివక్షను రూపుమాపడంలో కృషి చేస్తున్న తెలుగు టెలివిజన్ ఛానళ్లకు యునిసెఫ్ అవార్డ్స్ 2011 పేరిట పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమం ఇటీవల పంజాగుట్టలోని సెంటర్ ఫర్ ఎకానమిక్ సోషల్ సర్వీసెస్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు, ఉపసభాపతి నాదెండ్ల మనోహర్, రమాదేవి, మాథుర్, అమల తదితరులు పాల్గొన్నారు. వక్తలు లింగవివక్షపై మాట్లాడారు. అనంతరం అవార్డులను ప్రదానం చేశారు.

Source: telugu.webdunia.com

No comments:

Post a Comment